
ఈ రోజు జాతీయ సమైక్యతా దినం.. సర్దార్ వల్లభభాయి పటేల్ (1875-1950) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పటేల్ 31.10.1875న గుజరాత్ లో జన్మించాడు. బార్డోలీ సత్యాగ్రహ సమయంలో 1928లో గాంధీజీ పటేల్ ను 'సర్దార్' అని సంబోధించారు. 1931లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. సుమారు 540 సంస్ధానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఈయన మొదటి ఉపప్రధానిగా, హోం మంత్రిగా పని చేశారు. 15.12.1950న మరణించాడు. ఈయనకు 'ఉక్కుమనిషి', 'ఇండియన్ బిస్మార్క్' అనే బిరుదులున్నాయి. 1991 లో 'భారతరత్న' ప్రదానం చేసారు.
0 అభిప్రాయాలు:
Post a Comment
Thank you for your comments