
వేలాది మంది శాస్త్రవేత్తలు.. రకరకాల పరిశోధనలు.. దేశ విదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పర అవగాహనకు సమయం ఆసన్నమైంది. 1914 నుంచి ఏటా ఈ సైన్స్ సంబరాలు దేశంలోని వివిధ యూనివర్శిటీల్లో జరుగుతునే ఉన్నాయి. 1976లో ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక అయిన ఆంధ్రా యూనివర్శిటీ మళ్లీ 31 సంవత్సరాల తరువాత తిరిగి ఈ సమావేశాలకు ఆతిధ్యమిస్తోంది.
0 అభిప్రాయాలు:
Post a Comment
Thank you for your comments