2008/01/03

మంచి మాట - 21


వేలాది మంది శాస్త్రవేత్తలు.. రకరకాల పరిశోధనలు.. దేశ విదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పర అవగాహనకు సమయం ఆసన్నమైంది. 1914 నుంచి ఏటా ఈ సైన్స్ సంబరాలు దేశంలోని వివిధ యూనివర్శిటీల్లో జరుగుతునే ఉన్నాయి. 1976లో ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక అయిన ఆంధ్రా యూనివర్శిటీ మళ్లీ 31 సంవత్సరాల తరువాత తిరిగి ఈ సమావేశాలకు ఆతిధ్యమిస్తోంది.




మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను ఆ ప్రగతిని గుర్తిస్తాను.

- మహాత్మాగాంధీ

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments