2007/12/23

తొలివ్యక్తి



ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. వీరందరిలో మొదటి వ్యక్తి.. నోబెల్ బహుమతి గ్రహీత విలియం రాంట్ జెన్ (1845-1923). జర్మనీకి చెందిన ఈ శాస్త్రవేత్త 1895లో ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా రాంట్ జెన్ పేరు దేశదేశాల్లో మార్మోగిపోయింది. ఈ పరిశోధనపైన ఒక్క ఏడాదిలోనే.. అనేక వ్యాసాలు, పుస్తకాలు ప్రచురితమైనాయి. ఈ నేపధ్యంలో మీడియా కూడా రాంట్ జెన్ కు బ్రహ్మరధం పట్టింది. ఒక శాస్త్రవేత్త పరిశోధనకు.. మీడియా అంత ప్రాముఖ్యతను ఇవ్వటం అదే తొలిసారి.

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments